ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాపై మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 12:37 PM
టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దారుణ వ్యాఖ్యలు చేశారు. వన్డేల్లో అత్యంత చెత్త పనితీరుతో కూడిన జట్టు భారత్ అని వ్యాఖ్యానించాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ సాధించింది ఏం లేదని, ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఐపీఎల్ కు వెళ్లి ఆటను మెరుగుపరుచుకుంటున్నారని, కానీ ఇండియా ఏం సాధించింది అని ప్రశ్నించారు. భారత జట్టులో నైపుణ్యాలకు కొరత లేదని, సరైన విధానమే లోపించిందని వాన్ అన్నాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com