ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఓటరు నమోదు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 10:29 AM

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అదేశముల మేరకు ఆదివారం ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు 1. 1. 2023 నాటికి 18 సంవత్సరములు నిండిన వారు ఓటు హక్కు నమోదు కొరకు ప్రత్యేక ఓటర్ దినోత్సవం నిర్వహించనున్నారు. ఓటు నమోదు కొరకు పాస్పోర్ట్ కలర్ ఫోటో, వయస్సు అర్హత ధ్రువీకరణ పత్రంతో పాటుగా జతపరచబడిన ఫారం 6 ను తీసుకొనుటకు పరిగి మండలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా బూత్ పరిధి లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశమును అర్హులైన వారు సద్వినియోగం తహసిల్దార్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com