ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్టల్ నిద్ర చేపట్టిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 10:23 AM

గుంతకల్లు పట్టణంలోని బిసి బాలుర వసతి గృహంలో శనివారం రాత్రి ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థు లతో కలిసి హాస్టల్ నిద్ర చేశారు. హాస్టల్లో భోజనాలు, వసతి సౌకర్యాలు ఎలాఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్న పుడు తమకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి. చిరంజీవి, నియోజకవర్గ కార్యదర్శి ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకట్ నాయక్, వినోద్ కుమార్ పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com