ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి నిత్య కల్యాణం.

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 04:02 PM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో సోమవారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్ర పారాయణంలో ఉదయం నుంచి మొదలుకొని సుమారు రెండు గంటల పాటు శ్రీవారి కల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com