ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 04:15 PM

ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు శనివారం మాడుగుల్లో ప్రారంభమయ్యయి. 15 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గౌరీ పరమేశ్వరులను ప్రజలు దర్శనార్థం గ్రామంలో ఊరేగించి స్థానిక గౌర వీధిలో గల రామాలయంలో కొలువుంచుతారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించి అనంతరం అనుపుత్సవాన్ని నిర్వహిస్తారు. గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను జయప్రదం చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com