ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 10:57 PM

ఈరోజు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య చివరి మూడో టీ20 మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్ 46 పరుగులు, దీపక్ చహర్ 31 పరుగులు చేసారు.రిషబ్ పంత్ 27 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com