ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:20 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం లో క్రికెట్ ఆడేందుకు వెళ్లి పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రాకేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. అర్ధవీడు మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన పోరుమామిళ్ల గాలయ్య లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు రాకేష్ ను చదివించే స్తోమత లేక రాయవరం గ్రామంలో తాతయ్య దగ్గరకు పంపించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు చదివిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com