ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెన్సీ నోట్లతో దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:10 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లో వడ్లవల్లి పీర్ల చావిడి దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు భక్తులకు దుర్గాదేవిగా అలంకరణలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు. తరువాత భక్తులు పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రజలకు తీర్థప్రసాదాలు పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com