ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతి వ్యవసాయం జర్మనీదేశీయుల అధ్యయనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 03:45 PM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలో నీలకంఠాపురం, గోవిందపురం, ఉగ్రేపల్లి, గుర్రపుకొండ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై జర్మనీ కు చెందిన విదేశీయులు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం సాగు తీరు, దిగుబడి గురించి జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి లక్ష్మ నాయక్ ఆధ్వర్యంలో వారు రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంటల సాగు దిగుబడి తదితర వాటి గురించి అధ్యయనం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com