ట్రెండింగ్
Epaper    English    தமிழ்

180 కేజీల గంజాయిని పట్టుకున్న ఏలేశ్వరం పోలీసులు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 09:55 AM

ఒరిస్సా రాష్ట్రం నుండి సీలేరు, దారకొండ ఏజెన్సీ మీదుగా అడ్డతీగల, యర్రవరం హైవే మీదుగా భువనేశ్వర్ కు 180 కేజీల గంజాయిని i10 కారులో ఇద్దరు ముద్దాయిలు తరలిస్తున్నారని సమాచారం అందటంతో  ప్రత్తిపాడు C.I శ్రీ  K. కిశోర్ బాబు , S.I ఏలేశ్వరం  CH.విద్యా సాగర్ తన సిబ్బందితో కలసి  ముమ్మర వాహన తనిఖీలు చేసారు. ఇందులో భాగంగా  180 కేజీల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. 


సీజ్ చేసిన ప్రాపర్టీ:


1. 9,00,000/- లక్షల రూ.లు విలువ గల 180 కేజీల గంజాయి.


2.Hyundai i10 grand sportz కారు.


3. నగదు : 30,000/-






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com