ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడవరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 12:37 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ఏడోవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అలయ అనుబంధ దేవాలయమైన శ్రీ శుభానంద , సరస్వతీ దేవి అమ్మ వారు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షర శ్రీకారం‌ కార్యక్రమం చేపట్టారు. శుభానంద మాత ఆలయంలో అమ్మవారికి వివిధ రకాల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com