ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 1 నుండి వైఎస్సార్ కళ్యాణమస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:51 AM

రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి  “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” రానున్నట్లు వైసీపీ నాయకులూ తెలియజేసారు. ఈ సందర్భంగా 30 సెప్టెంబర్, 2022 న సీఎం జగన్ చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం మా ప్రభుత్వ ద్యేయమని తెలిపారు.అందువల్లనే  దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com