ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి ప్రజా పోరు రథం తగలబెట్టిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:47 AM

తెనాలిలో అర్ధరాత్రి బిజెపి ప్రజా పోరు రథం గుర్తు తెలియని దుండగులు తగలబెట్టినట్లు బీజేపీ నాయకులూ విష్ణు వర్ధన్ రెడ్డి తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...ప్రజా పోరు రథం  తగలబెట్టినంత మాత్రాన  ప్రజల హృదయాల్లో ఉన్న బీజేపీని,  నరేంద్రమోడీని ప్రజల నుంచి దూరం చెయ్యలేరు. ఇది పిరికిపంద చర్య, సంఘటనకు పాల్పడిన వ్యక్తులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని  డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com