ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ టూ బెంగళూరు వయా కడప.. కొత్త హైవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:14 PM

ఏపీలో మరో కొత్త జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. విజయవాడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు కడప మీదుగా ఓ కొత్త రహదారిని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఆమోదముద్ర వేసినట్లు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com