ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారు అంటున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:11 AM

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌ అనంతరం హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడారు. వారానికి 4 రోజులు, నెలలో కచ్చితంగా 16 రోజులు గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొనాలని సూచించారన్నారు. 27 మంది ఎమ్మెల్యేలు కొంత వెనకబడి ఉన్నారని, ఆ నంబర్‌ వచ్చే రివ్యూలో మరింత తగ్గాలని, సీఎం గట్టిగా ఆదేశించారన్నారు. వారానికి 4 రోజులు కచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని, గడప గడపకూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ.. ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకం కావాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com