ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరియా బోటు బోల్తా ప్రమాదంలో 94కు చేరిన మృతుల సంఖ్య

international |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 11:04 AM

సిరియా తీరంలో వలసదారుల పడవ బోల్తా పడి మరణించిన వారి సంఖ్య 94కి చేరుకుంది. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ మీడియా తాజాగా ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచి సముద్రంలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ప్రారంభించారు. 20 మందిని సిరియా సైనికులు రక్షించారు. 150 మంది వలసదారులతో లెబనాన్ నుండి ఆ బోటు బయలుదేరింది. దీంతో ఆ దేశంలో విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com