ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతులకు పోలీసుల సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 05:48 PM

అమరావతి రైతుల మహాపాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గుడివాడలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. '600 మంది రైతులతో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైతులు ఈ ఆదేశాలను తప్పక పాటించాలి. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తే రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం' అని ఎస్పీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com