ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోం: రష్యా

international |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 10:36 PM

భారత్, చైనా సరిహద్దు వివాదం రెండు దేశాల ద్వైపాక్షిక సమస్య అని.. చర్చల ద్వారా ఆ దేశాధినేతలే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని రష్యా వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చోసుకోబోమని స్పష్టం చేసింది. భారత్ కు అందించాల్సిన S-400 వాయు క్షిపణి వ్యవస్థను షెడ్యూల్ ప్రకారం అందిస్తామని రష్యా తెలిపింది. 2018లో S-400 వ్యవస్థ కోసం రష్యా-భారత్ మధ్య 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com