ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడేపల్లి జెడ్పీ పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్ నేతల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 02:58 PM

తాడేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వద్ద శుక్రవారం టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల పిల్లలతో తరగతి గదులు శుభ్రం చేయించడం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు స్కూల్ ఆవరణను చీపురులతో వూడ్చి తమ నిరసన తెలిపారు. విద్యను చెప్పాల్సిన చోట విద్యార్థులతో చాకిరీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com