ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కారుమూరుతో మేయర్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 04:20 PM

రెండ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్‌ కారుమూరు నాగేశ్వర రావును గురువారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, శ్రీనివాస్‌ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విశాఖ నగరాభివృద్ధికి పాటుపడాలని మంత్రి కోరగా, పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాల సహకరించాలని మేయర్‌ కోరారు. వైసీపీ బలోపేతానికీ కృషి చేయాలన్నారు. నగర వైసీపీ కార్యాల యంలో జరిగిన ఓ సమావేశంలో భాగంగా ఈ కలయిక జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com