పసుపును తీసుకోవడం శృతి మించితే హానికరం. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మ దద్దుర్లు తలెత్తుతాయి. కాలేయం, కడుపు పూతలు, మంట అనేవి వస్తాయి. కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రక్తహీనత, రక్త సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం.