ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్లు, టీవీల పై రూ.17 వేల వరకు తగ్గింపు

Technology |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 03:09 PM
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ సెప్టెంబర్ 22 నుంచి దివాలీ హెడ్ స్టార్ట్ సేల్ ప్రారంభిస్తుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీల పై రూ.11 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా మరో రూ. 6 వేల వరకు తగ్గింపు వస్తుంది. అంటే మొత్తంగా రూ. 17 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, వన్‌ప్లస్ టీవీలు, వన్‌ప్లస్ ఇయర్ బడ్స్‌పై ఆఫర్లు పొందొచ్చు. https://www.oneplus.in/





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com