ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రాగునీటి సరఫరాలో అధికారులు విఫలం.. బిఎస్పి ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 12:36 PM

బాపట్ల మండల గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు సరఫరా విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బిఎస్పీ నాయకుడు రాజారావు విమర్శించారు. మంచినీటి సరఫరాలో ఆరోగ్యమైన తాగునీరు అందించడంలో అధికారులు మరియు శాసనసభ్యులు పూర్తిగా విఫలమయ్యారని రాజారావు విమర్శించారు. ఇది వేసవికాలం కూడా కాదు అయినా కూడా త్రాగునీరు సరఫరా చేసే విషయంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. నెలకు ఒక్కసారైనా మంచినీటి ట్యాంకును శుభ్రం చేయటం లేదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com