ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:27 PM

దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి ప్రస్తుతం రూ.51,120 కి చేరింది. కిలో వెండి ధర రూ.320 పెరిగి రూ.58,020 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.51,120గా ఉంది. కిలో వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.51,120 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,020గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com