ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 16న ఫలితాలు

Education |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 12:01 PM
తెలంగాణ స్టేట్ కామన్‌ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు ఈ నెల 16న విడుదల కానున్నాయి. సీపీజీఈటీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఓయూతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు 67,115 మంది హాజరయ్యారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com