ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పండ్లు తింటే నరాల సమస్య దూరం

Life style |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 12:10 PM
మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది నరాల బలహీనత సమస్య బారిన పడుతున్నారు. అయితే తరచూ కొన్ని పండ్లు తింటే సమస్య దూరం అవుతుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నరాలకు బలం చేకూరి, రక్తప్రసరణ మెరుగవుతుంది. విటమిన్-సి అధికంగా ఉండే నారింజ, కివీస్ పండ్లను తింటే న్యూరోపతిక్ నొప్పికి ఉపశమనం లభిస్తుంది. బెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు తింటే నరాలు దృఢంగా మార్చుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com