ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Sun, Sep 11, 2022, 12:44 PM

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిలకడగా ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.52,330గా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.64,400గా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.52,330గా కిలో వెండి ధర రూ.64,400 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,330 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,400గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com