ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 12:05 PM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 69,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,762 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.93 కోట్లు వచ్చింది. ఇక అక్టోబర్ 25న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com