ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగారెడ్డి జిల్లాలో 25 పబ్ లలో ఆకస్మిక తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 02:08 PM

డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మత్తుబాబు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఎక్సైజ్, టీఎస్ నాబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ రెయిడ్స్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న వారి బాగోతం బట్టబయలైంది. మొత్తం 25 పబ్ లలో సోదారు నిర్వహించిన అధికారులు పబ్బుల్లో 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు తెలింది. గత రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com