ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకాయపల్లి ఆలయ కమిటీ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 08:33 PM

నారాయణపేట జిల్లా కేంద్రం శివారు లోకాయపల్లిలో వెలసిన రాణీ లక్ష్మమ్మ దేవాలయ కమిటీ సమావేశం ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. రానున్న శ్రావణమాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి జరిగే పూజలు, జాతర ఉత్సవాల నిర్వహణపై చర్చించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com