ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరేణి బ్లాస్టింగ్ ఇబ్బందులు పరిశీలనకు కమిటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 07:30 PM

భూపాలపల్లి జిల్లా గుర్రంపేట ఎస్సి కాలనీలో సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, సింగరేణి అధికారులతో గుర్రంపల్లి గ్రామంలో సింగరేణి సంస్థ ఉపరితల ఘని వల్ల ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com