ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి: ఎం ఈ ఓ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 03:37 PM

శనివారం పానుగల్ మండలంలోని యూ పి ఎస్ దవాజీపల్లి పాఠశాలను ప్రార్థన సమయంలో ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్ సందర్శించి, 5 వ తరగతి విద్యార్థుల తెలుగు నోటుబుక్స్ ను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భద్రు నాయక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com