మహిళలు రాజకీయాల్లోకి రావాలని, ఎన్నికల్లో పోటీ చేసి మహిళ శక్తి చాటాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. గురువారం నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామంలో ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ప్రత్యేక్ష రాజకీయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.