ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్లూరులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నామా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:51 AM

ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని వాళ్లు గ్రామాలలో శనివారం సాయంత్రం ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు తెలిపి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com