ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 10:57 AM

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ కార్యక్రమానికి జన్నారం మండల బిజెపి, బీజేవైఎం నాయకులు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం వారు జన్నారం మండల కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, నాయకులు వీరాచారి, సురేష్, మధు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com