ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో లక్ష్మపూర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం కొట్టాల్ వద్ద అడవిలో మిషన్ భగీరథ పైప్ మిగిలిపోయింది. దీంతో తాగునీరు అంత కూడా వృధా పోతుంది. తరచు మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడం సాధారణమైపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు మిషన్ భగీరథ ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు వరకు కూడా మిషన్ భగీరథ లైన్ లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి.