పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్, సురేష్ గొండ, చంద్రశేఖర్, నరసింహులు, అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్, సురేష్ గొండ, చంద్రశేఖర్, నరసింహులు, అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.