ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:25 AM

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ స్లోగన్ అని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరబాద్‌లో సీడబ్యూసీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చించాం అని రేవంత్ రెడ్డి అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com