ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బొంతపల్లి, దోమడుగు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 10:49 AM

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు బొంతపల్లి, దోమడుగు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com