ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మునుగోడులో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 09:09 PM

నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా ఎంపికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా... శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com