కృష్ణ జింకల బెడద తో లబోదిబోమంటున్న మక్తల్ ప్రజలు. నారాయణపేట జిల్లాలో మిడతల దండు కంటే ఘోరంగా జింకలు రైతుల పాలిట శనిల దహరిస్తూ వేల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తూ రైతులకు కన్నీటి పర్వతం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట మొలకలను, చిన్న మొక్కలను, పత్తి కాయలను సహా తినేస్తున్నాయి. వీటిని అధికారులు చర్యలు తీసుకొని అడవులకు తరలించాలని రైతులు కోరారు. నారాయణపేట జిల్లాలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.