ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే.. : జగదీష్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 07:50 PM

ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడును జీవచ్ఛవంగా మార్చింది కాంగ్రెస్, బీజేపీ లేనని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వేయడం అంటే.. మన ఘోరీలను మనం కట్టుకోవడమేనని అన్నారు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com