కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనకు సోమవారం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో కలిసి హెలి క్యాప్టర్ లో బయలుదేరిన మంత్రులు సబితాఇంద్రారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ విఠల్, తదితరులు ఉన్నారు.