ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ప్రారంభించిన తెరాస నాయకులూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 02:04 PM

మహబూబ్ నగర్ జిల్లా లో తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి తో కలసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com