ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెలలో బీజేపీలోకి భారీగా చేరికలు: ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 04:12 PM

ఈ నెల 21వ తేదీ నాటికి తెలంగాణలో ఇతర పార్టీల నేతలు 10 నుంచి 15 మంది బీజేపీలో చేరతారని ఆ పార్టీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతామని శనివారం హైదరాబాద్ లో మీడియా ముందు చెప్పారు. దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు వంటి నేతలు బీజేపీలో చేరుతున్నట్లు ఈటల తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com