తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రెస్మీట్లో ఏం మాట్లాడుతారా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.