ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 10:08 AM

ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళ పొదుపు సంఘాల సభ్యుల ద్వారా చెట్లు పెంచే కార్యక్రమం కొరకై ఈ రోజు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో అవగహన సదస్సులో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, డీసీ సుధాంష్ , రంగారెడ్డి జిల్లా


(డి ఎం హెచ్ ఓ ) శ్రీమతి స్వరాజ్య లక్ష్మీ, డిప్యూటీ (డి ఎం హెచ్ ఓ ) శ్రీమతి సృజన , (యు బి డి )డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ , (ఏ ఎం ఓ హెచ్) నగేష్ నాయక్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com