ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి రోజే రూ.54 కోట్లు వసూలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 10:28 AM
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా గురువారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. బాలయ్య కెరీర్ లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని, బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత అంటూ మైత్రి సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com