ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ సినిమాకు రూ.40 కోట్లతో భారీ సెట్లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:21 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకునే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతుండగా భారీ పోరాట సన్నివేశాల కోసం రూ.40 కోట్లతో 4 సెట్లు రూపొందించినట్లు సమాచారం. దీని కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com