ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 21న తిరుపతిలో జరగనున్న ‘జనవాణి’ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 09:16 PM


ఈ నెల 21న తిరుపతిలో ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా తాజ్ హోటల్ నుంచి జీఆర్ఆర్ వరకు జరిగే ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల వినతులను పవన్ కల్యాణ్ స్వీకరిస్తారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి ప్రజల అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com